VIDEO
డిసెంబర్
30 నుండి జనవరి 8 వ తేది వరకు నిర్వహించిన వైకుంఠ ద్వార ద ర్శనాలకు టీటీడీ చేసిన ఏర్పా ట్లపై భక్తులు విశేష సంతృప్తి వ్యక్తం చేసినట్లు టీటీడీ చై ర్మన్ శ్రీ బీ . ఆర్ . నాయుడు తె లియజేశారు . వైకుంఠ ద్వార దర్ శనాలు విజయవంతం కావడంతో ఆయ న టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ , అదనపు ఈవో శ్రీ సి .హెచ్ . వెంకయ్య చౌదరిలతో క లిసి తిరుమలలోని అన్నమయ్య భ వన్ లో శుక్రవారం ఉదయం మీడి యా సమావేశం నిర్వహించారు .
సమావేశంలోని ముఖ్యాంశాలుః
• స్వామివారి దర్శనానికి విచ్ చేసిన భక్తులందరూ కూడా టీటీడీ క ల్పించిన సౌకర్యాలు అద్భుతంగా ఉ న్నాయని ఆనందం వ్యక్తం చేశారు.
• ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రో ల్ సెంటర్ ద్వారా ఏఐ సహకారంతో ఎ ప్పటికప్పుడు భక్తుల రద్దీని పర్య వేక్షిస్తూ గతంలో ఎన్నడూ లేని వి ధంగా టోకెన్ లేని భక్తులకు కూడా వేగవంతంగా దర్శనం.
• వైకుంఠ ద్వార దర్శనాలపై దాదా పు 93 శాతం మంది భక్తులు సంతృప్ తి.
శ్రీవారి ఆలయం
• ఈ పది రోజుల్లో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 7. 83 లక్షలు.
• గత వైకుంఠ ద్వార దర్శనాల్ లో 6.83 లక్షల మంది దర్శించు కోగా ఈ ఏడాది లక్ష మంది భక్తు లకు అదనంగా దర్శనాలు.
• జనవరి 2 వ తేది శుక్రవారం రో జు అయినప్పటికీ రికార్డుస్థాయి లో 83 వేల మంది భక్తులకు దర్శనం .
• జనవరి 3 వ తేది శనివారం అత్ యధికంగా దాదాపు 89 వేల మందికి ద ర్శనం.
• అందుబాటులో ఉన్న 182 గంటల దర్శ న సమయంలో 164 గంటల సమయం సామాన్య భక్తులకు కేటాయించడంతో సామాన్య భక్తుల్లో ఆనందం.
• ఈ పది రోజుల్లో శ్రీవారి హుం డీ ఆదాయం రూ.41.14 కోట్లు.
• భక్తులకు విక్రయించిన శ్రీవా రి లడ్డూల సంఖ్య - 44 లక్షలు
• గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 10 లక్షల లడ్డూలు అదనంగా విక్ రయం.
భద్రత :
• దాదాపు 2400 మంది పోలీసులు, 1150 మంది విజిలెన్స్ సిబ్బంది తో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు.
• వివిధ విభాగాల సమన్వయంతో ఇం టిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు భక్తు ల రద్దీని ప్రత్యక్షంగా పర్యవే క్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బం ది కలగకుండా చర్యలు.
ఇంజినీరింగ్ :
• తిరుమల, తిరుపతిలో 5 భాషల్లో భక్తులకు అర్థమయ్యేలా 400 ప్ రచార బోర్డులు ఏర్పాటు.
• రేడియో బ్రాడ్ కాస్టింగ్ ద్ వారా 5 భాషల్లో వైకుంఠ ద్వార దర్శ నాలపై అవగాహన.
• తిరుమలలో విద్యుత్ దీపాలం కరణపై భక్తులు విశేష ప్రశంస.
• తిరుమలలో టీటీడీ విజిలెన్స్, పోలీసులు సమన్వయంతో భక్తులకు ఇ బ్బంది కలగకుండా బ్యారికేడ్లు ఏ ర్పాటు.
• తిరుమలలో నీటి కొరత లేకుండా నిరంతరాయం భక్తులకు నీటి సరఫరా.
అన్న ప్రసాదం :
• ఈ పది రోజుల్లో 33 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదాల పంపిణీ.
• గత వైకుంఠ ద్వార దర్శనాల తో పోల్చితే ఈసారి 9.29 లక్షల మంది భక్తులకు అదనంగా అన్న ప్రసాదాలు పంపిణీ.
• తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బం ది కలగకుండా క్యూలైన్లలో నిరం తరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ.
• గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది దాదాపు 39 శాతం అధికంగా అన్న ప్ర సాదాలు పంపిణీ.
• తిరుమలకు వచ్చిన ప్రతి భక్తు డికి వేడి బాదం పాలు సరఫరా.
• దాదాపు 1000 మంది అన్న ప్రసా దం సిబ్బందితో విజయవంతంగా ఎప్ పటికప్పుడు అన్న ప్రసాదాలు త యారు చేసి పంపిణీ చేయడంతో భక్తు లల్లో సంతృప్తి.
రిసెప్షన్
• PAC-1, 2, 3, 4, 5 లో గతంలో ఎన్నడూ లేని విధంగా చేసిన ఏర్పాట్లపై భక్తులు సంతృ ప్తి.
• నూతనంగా నిర్మించిన అత్యాధు నిక సౌకర్యాలతో కూడిన PAC-5 భవనం అందుబాటులోకి రావడంతో భక్తులకు విరివిగా వసతి సదుపాయం.
• సామాన్య భక్తులకు అత్యధిక సం ఖ్యలో వసతి గదులు అందుబాటులో ఉం చడంతో సౌకర్యవంతంగా గదులు పొంది న భక్తులు.
• తొలి మూడు రోజులు టోకెన్ కలి గిన భక్తులకే దర్శనం కల్పించడం ఎలాంటి అసౌకర్యం లేకుండా గదులు పొందిన భక్తులు
ఉద్యానవనం :
• ఉద్యనవనం విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం వద్ద ఏర్పాటు చే సిన శ్రీరంగనాధ స్వామి ఆలయ సెట్ టింగ్ భక్తులను విశేషంగా ఆకట్టు కుంది.
• శ్రీవారి ఆలయంలో 10 రోజుల పా టు 50 టన్నుల సాంప్రదాయ పుష్పా లు, 10 టన్నుల ఫలాలు, 4 టన్నుల కట్ ఫ్లవర్స్ తో ఏర్పా టు చేసిన అలంకరణలు వైకుంఠాన్ని తలపించాయని భక్తులు ఆనందం వ్యక్ తం చేశారు.
కల్యాణకట్ట :
• ఈ పది రోజుల్లో 2.06 లక్షల మం ది భక్తులు తలనీలాలు సమర్పణ.
• తలనీలాల సమర్పణకు భక్తులకు ఎ లాంటి ఇబ్బంది తలెత్తకుండా సౌ కర్యవంతం ఏర్పాట్లు.
• గతంలో కంటే ప్రస్తుతం తలనీలా ల సమర్పణ సులువుగా సౌకర్యవంతంగా ఉందని చాలా మంది భక్తులు తెలి యజేశారు.
• ఆరోగ్య విభాగం
• దర్శన క్యూ లైన్లు, రోడ్లు, మరుగుదొడ్ల వద్ద భక్తులకు ఎలాం టి అసౌకర్యం తలెత్తకుండా పారిశు ద్ధ్య సిబ్బంది ద్వారా ఎప్పటి కప్పుడు చెత్తను తొలగిస్తూ పరి శుభ్రతకు పెద్దపీట.
• దర్శన క్యూలైన్లు, రద్దీ ప్ రాంతాల్లో భక్తులకు మొబైల్ వా టర్ డ్రమ్స్ తో తాగు నీరు పంపి ణీ.
వైద్య విభాగం
• 24 గంటలు దర్శన క్యూ లైన్లు, నా రాయణగిరి షెడ్లలో అందుబాటులో ఉం చిన మొబైల్ డిస్పెన్సరీల ద్వారా అవసరమైన భక్తులకు వైద్యం.
శ్రీవారి సేవకులు
• వైకుంఠ ద్వార దర్శనాల సందర్ భంగా దాదాపు 4 వేల మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు.
• ముఖ్యంగా అన్న ప్రసాద విభాగం లో 1900 మంది, ఆరోగ్య విభాగంలో 625 మంది, విజిలెన్స్ విభాగంలో 400 మంది సేవకుల సేవలు.
• 150 మంది గ్రూప్ సూపర్వైజర్లు 2 4 గంటలు భక్తులు రద్దీని పర్యవే క్షిస్తూ అద్భుతమైన సేవలు అందిం చారు.
ఈ సందర్భంగా టీటీడీ యంత్రాంగం తో సమన్వయం చేసుకుని చక్కటి సేవలు అందించిన పోలీస్ యంత్రాంగం, జి ల్లా యంత్రాంగం, ఏపీఎస్ ఆర్టీసీ , శ్రీవారి సేవకులు, ఇతర విభాగా లు, మీడియా ప్రతినిధులకు చైర్ మన్ ధన్యవాదాలు తెలియజేశారు.
టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సిం ఘాల్ మాట్లాడుతూ తిరుమలలోనే కా కుండా దేశవ్యాప్తంగా ఉన్న టీటీ డీ అనుబంధ ఆలయాల్లో కూడా గతంలో కంటే అధిక సంఖ్యలో భక్తులు దర్ శించుకున్నారని చెప్పారు. గత వై కుంఠ ఏకాదశి రోజు 7 లక్షలకు పై గా దర్శించుకుంటే ఈసారి 12 లక్ షలకు పైగా భక్తులు దర్శించుకున్ నారని తెలిపారు. టీటీడీ భక్తుల కోసం చేస్తున్న సౌకర్యాలను చూసి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్ తున్నారని చెప్పారు.