లోక్ సభ స్
ఆలయం వద్దకు చేరుకున్న స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ లకు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నా యుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
వీరు ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి ఆ తరువాత మూలమూర్తి దర్శనం చేసుకున్నారు. దర్శనానం తరం రంగనాయక మండపంలో వేదపండితు లు వేదాశీర్వచనం చేశారు. ఈ సం దర్భంగా టీటీడీ చైర్మన్, అదనపు ఈవో కలిసి తీర్థప్రసాదాలు, శ్రీ వారి చిత్ర పటం అందించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ శాసన సభ స్ పీకర్ శ్రీ అయ్యన్నపాత్రుడు, డి ప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామ కృ ష్ణంరాజు, రాజ్యసభ ఎంపీ శ్రీమతి సుధా నారాయణమూర్తి పాల్గొన్నా రు.







No comments:
Post a Comment