తిరుమల శ్రీ
పిపిఓ నంబర్ల వారీగా ప్రసాదా ల పంపిణీ జరుగుతుంది. అక్టోబర్ 15 మరియు 16 తేదీలలో 164 నుండి 5,500 వరకు, అక్టోబర్ 17వ తేదీ న 5,501 నుండి 7,000 వరకు, అక్ టోబర్ 18న 7,001 నుండి 8,500, అక్టోబర్ 22న 8,501 నుండి 10, 000 వరకు, అక్టోబర్ 23వ తేదీన 10,000 నుండి 12,500 వరకు, అక్ టోబర్ 24వ తేదీన 12,500 నుండి మిగిలిన పిపిఓ నెంబర్ల వారికి ప్రసాదాలు అందిస్తారు.
విశ్రాంత ఉద్యోగులు, కుటుంబ పిం ఛన్దారులు ఈ విషయాన్ని దృష్టి లో ఉంచుకుని శ్రీవారి ప్రసాదా లను స్వీకరించాలని కోరడమైనది.

No comments:
Post a Comment