టీటీడీ దాస
అక్టోబరు 31వ తేదీ ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వ ద్ద మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటా రు.
ఇందులో భాగంగా అక్టోబరు 30వ తేదీ తిరుమల ఆస్థాన మండపంలో మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 4 గంటల వరకు భజన మండళ్లతో నామ సంకీర్తన, సామూహిక భజన, ధార్ మిక సందేశాలు, మహనీయులు మానవా ళికి అందించిన ఉపదేశాలు తెలియ జేస్తారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు సంగీత విభావరి, సాంస్ కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అక్ టోబరు 31న మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు ధార్మి క సందేశాలు, సంగీత విభావరి కార్ యక్రమాలు నిర్వహించనున్నారు.
నవంబరు 1న ఉదయం 8.30 గంటల కు సామూహిక నామ సంకీర్తన, ఉద యం 9.30 గంటల నుండి స్వామిజీ లు ధార్మిక సందేశము ఇవ్వనున్ నారు.
పూర్వం ఎందరో మహర్షులు, రాజర్షు లు శ్రీ పురందరదాసులు, శ్రీ వ్ యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరా యలు లాంటి మహనీయులు భక్తిప్రపత్ తులతో వేంకటాద్రి పర్వతాన్ని ఎక్కి మరింత పవిత్రమయం చేశారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రు లు కావాలనే తలంపుతో మెట్లోత్సవ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్ రాజెక్టు చేపట్టింది. ఇలా సప్ తగిరులను అధిరోహించి సప్తగిరీశు ని దర్శిస్తే, వారికి సకల అరిష్ టములు తొలగి సర్వాభీష్టాలు సిద్ ధిస్తాయి.

No comments:
Post a Comment