తిరుపతి శ్
ఈ సందర్భంగా ఉదయం 5 గం.లకు సుప్ రభాతంతో స్వామివారిని మేల్కొలి పి తోమాలసేవ, సహస్రనామార్చన, ని వేదన, శాత్తుమొర నిర్వహించారు. తదుపరి కోయిల్ ఆళ్వార్ తిరుమం జనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాం గణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్ రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్ చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగం ధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమి శ్రమాన్ని ఆలయం అంతటా గోడలకు ( లేపనం) పూశారు. అనంతరం భక్తులను ఉదయం 09.30 గంటల తర్వాత సర్వ దర్శనానికి అనుమతించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్ రీమతి వి.ఆర్.శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, అర్చకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


No comments:
Post a Comment