హైదరాబాద్ జూబ్లీ హిల్స్ శ్రీ వేంకటే
శ్వరస్వా మివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు ఆదివా రం పూర్ణాహుతితో ముగిశాయి.
శ్వరస్వా
ఇందులో భాగంగా ఉదయం స్వామివారి ని సుప్రభాతంతో మేల్కొలిపి, తో మాల, కొలువు నిర్వహించారు. యా గశాల వైదిక కార్యక్రమాల అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్ సవర్లకు స్నపనతిరుమంజనం జరిగిం ది. ఇందులో భాగంగా ఉత్సవమూర్తు లకు పాలు, పెరుగు, తేనె, కొబ్ బరినీళ్లు, పసుపు, చందనంతో వి శేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం యాగశాల వైదిక కార్యక్ రమాలు, పూర్ణాహుతి నిర్వహించా రు. అదేవిధంగా కుంభప్రోక్షణ, ఆచార్య బహుమానం అందజేశారు. ఈ కా ర్యక్రమంతో పవిత్రోత్సవాలు ముగిశాయి.
ఈ కార్యక్రమంలో స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ వేంకటే శ్వర రెడ్డి, ఏఈవో శ్రీ రమేష్ , టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నిరంజన్ కుమార్, ఆలయ అర్చకు లు, విశేష సంఖ్యలో భక్తులు పా ల్గొన్నారు.
No comments:
Post a Comment