కైశిక ద్వాదశి
ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ ఏడాదికోసారి కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. భక్ తులందరికీ స్వామివారి కృపా కటా క్షాలు కలగాలని ప్రార్థించినట్ లు తెలియజేశారు.
ప్రాశస్త్యం..
పురాణాల ప్రకారం శ్రీ వైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించే ముఖ్ యమైన పర్వదినాల్లో కైశికద్ వాదశి ఒకటి. శ్రీ వరాహ పెరు మాళ్ కైశికపురాణంలోని 82 శ్లో కాలతో శ్రీ భూదేవికి కథగా చె ప్పిన రోజును కైశిక ఏకాదశిగా పిలుస్తారు. ఈ కథ ఆధారంగా కైశి క ద్వాదశి ప్రత్యేకతను సంత రించుకుంది.
నంబదువాన్ కథ…
కైశికద్వాదశి పురాణ నేపథ్యం వి శేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీ నంబదువాన్ (సత్యమూర్తి) అనే భక్తుడు స్వామివారికి కైశిక రా గంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక బ్ రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తా నన్నాడు. తాను శ్రీవారికి సంకీ ర్తనార్చన చేయడానికి వెళుతున్నా నని తప్పక తిరిగివచ్చి ఆ బ్రహ్ మరాక్షసుని క్షుద్బాధను తీరుస్ తానని నంబదువాన్ ప్రమాణం చేశాడు . అన్న ప్రకారం స్వామివారికి కై శిక రాగంలో అక్షరమాలను నివేదిం చి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్ చాడు. భక్త నంబదువాన్ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివా రు మోక్షం ప్రసాదించారు. ఈ విధం గా ఉత్తానద్వాదశికి కైశికద్వా దశి అనే నామకరణం కలిగింది.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్ రీశ్రీ చిన్నజీయర్స్వామి, డి ప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.





No comments:
Post a Comment