పూర్వం నుం
దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వం లో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్ సవం శుక్రవారం తెల్లవారుజామున అలిపిరి పాదాలమండపం వద్ద వైభవం గా జరిగింది. ముందుగా శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, దాససాహిత్య ప్ రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు కలిసి మెట్ లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీ భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పూర్వం శ్రీ పురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీ శ్వరులు, శ్రీమాన్ అన్నమాచార్ యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరు మల కొండలను అధిరోహించి స్వామివా రి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీటీడీ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.
శ్రీఆనందతీర్థాచార్యులు మాట్లా డుతూ, వివిధ ప్రాంతాల నుండి పె ద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మం డళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహి స్తున్నట్టు చెప్పారు. భజన మం డళ్ల సభ్యులకు తిరుమల ఆస్థాన మం డపంలో ధార్మిక శిక్షణ, దాస సా హిత్యంలో సంగీత విభావరి కార్యక్ రమాలు నిర్వహించినట్లు వివరించా రు. ఇక్కడ శిక్షణ పొందిన సభ్యు లు తమ ప్రాంతాలకు వెళ్లి భక్ తజనావళికి సనాతన ధార్మిక అంశా లపై శిక్షణ ఇస్తారని తెలియజేశా రు.
అంతకుముందు భజనమండళ్ల సభ్యులు అలిపిరి పాదాలమండపం వద్ద సంప్ రదాయబద్ధంగా మెట్లపూజ నిర్వహిం చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి 3,500 మందికిపైగా భజనమం డళ్ల సభ్యులు భజనలు చేసుకుంటూ తిరుమలగిరులను అధిరోహించారు.




No comments:
Post a Comment