6.12.25

వచ్చే 50 ఏళ్లకు సరిపడేలా ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్: టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ 50 years master plan





పురాతన ప్రాశస్థ్యం ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయానికి వచ్చే 5ఏళ్లకు సరిపడేలా పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారుటిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో శుక్రవారం ధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.


 సందర్భంగా ఈవో మాట్లాడుతూవచ్చే 50 సంవత్సరాల నాటికి భక్తులు రోజుకు ఎంత మంది రావచ్చుఆలయ పరిసరాలు ఎలా ఉండాలిభక్తులకు సరిపడేలా  మౌళిక సదుపాయాలువసతిరవాణాచారిత్రక నేపథ్యం ఉట్టిపడేలాఆధ్యాత్మికత,  మరింతగా క్తులు వచ్చేలా ముందస్తు ప్రణాళికలతో మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారుభక్తుల సౌకర్యార్థం కల్యాణకట్టపుష్కరిణినక్షత్ వనాలుగార్డెనింగ్పచ్చదనం, ఆధ్యాత్మిక చిహ్నాలుశ్రీ కోదండరామ స్వామి ప్రాశస్థ్యం నవతరానికి అందించేలా మ్యూజియమ్ఉద్యానవనాలుసాంకేతికతను జోడించి డిజిటల్ స్క్రీన్స్హనుమంతుడి సేవా నిరతిసాంస్కృతిక కళామందిరంలైటింగ్తోరణాలుచెరువులో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహాంనాలుగు మాడ వీధుల అభివృద్ధిసిసి కెమెరాల ఏర్పాటు తదితర అంశాలపై మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని సూచించారు.


మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో టిటిడి విజిలెన్స్అటవీశాఖఅన్నదానంగార్డెనింగ్ఎలక్ట్రికల్ దితర  శాఖల అధికారులను భాగస్వామ్యం చేసి ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ను తయారు చేయాలని ఇంజనీరింగ్ ఆదేశించారు సందర్భంగా విజయవాడకు చెందిన స్కూల్ ఆప్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ డాఅనిల్ కుమార్ మాస్టర్ ప్లాన్ కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.


 కార్యక్రమంలో టిటిడి సీఈ శ్రీ టివి సత్యనారాయణఎస్.-1 శ్రీ మనోహరం,  తదితర అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment