16.1.26

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు శ్రీవారి తీర్థప్రసాదాలను అందించిన టిటిడి ఈవో ap cm





సంక్రాంతి పండుగని పురస్కరించుకుని నారావారిపల్లెలోని ముఖ్యమంత్రి నివాస గృహంలో  ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గురువారం ఉదయం టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ శ్రీవారి తీర్థప్రసాదాలనుస్వామి వారి చిత్రపటాన్ని అందించారు


 సందర్భంగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు వేదపండితులు వేద ఆశీర్వచనం చేశారు


 కార్యక్రమంలో టిటిడి అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జి.భానుప్రకాశ్ రెడ్డిజిల్లా కలెక్టర్ శ్రీ వేంకటేశ్వర్జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బారాయుడుటిటిడి జేఈవో శ్రీ వివీరబ్రహ్మంసివిఎస్వో శ్రీ కేవీ మురళీకృష్ణవేదపండితులు పాల్గొన్నారు

No comments:

Post a Comment