14.1.26

టిటిడి ఛైర్మన్‌, ఈవో సంక్రాంతి శుభాకాంక్షలు ttd eo and chairman




టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ బీఆర్ నాయుడుకార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ శ్రీవారి భక్తులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.


దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాల్లో రైతన్నలు కనుమ పండుగ నాడు గోపూజ చేసి గోసంరక్షణకు పాటుపడాలని  సందర్భంగా వారు ఆకాంక్షించారు.


 దేవదేవుడైన శ్రీవేంకటేశ్వరస్వామివారి కటాక్షాలతో  పర్వదినాన్ని భక్తులందరూ ఆనందోత్సాహాల ధ్య జరుపుకోవాలని కోరారు.


No comments:

Post a Comment