12.2.26

శ్రీపద్మావతీ చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవనాన్నిపరిశీలించిన టిటిడి జేఈవో (వైద్యం & విద్య) డా. ఎ. శరత్ children hospital





తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీపద్మావతీ చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవనాన్ని టిటిడి జేఈవో (వైద్యం & విద్డాశరత్ పరిశీలించారుటిటిడి సాంకేతిక సలహాదారు శ్రీ ఆర్కొండల రావుతో కలిసి నిర్మాణంలోని భవనాన్ని బుధవారం తనిఖీ చేశారు.


 సందర్భంగా జేఈవో డాశరత్ మాట్లాడుతూచిల్డ్రన్స్ ఆసుపత్రి నూతన భవనాన్ని నిర్ధిష్ట సమయాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారునూతన భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా జరుగుతుండడంపై ఆయన సంబంధించిన  అధికారులను ప్రశ్నించారుటిటిడి ఇంజనీరింగ్ టెక్నికల్ అడ్వైజర్ సూచనల మేరకు పనులు వేగవంతం చేయాలని సూచించారు.  ఆసుపత్రి పరిసరాలు చుట్టూ పచ్చదనంఆసుపత్రి లోపల ధైవభక్తిమనోదైర్యం నింపేలా దేవాతామూర్తుల ఫోటోలనునిత్యం పర్యవేక్షించేలా సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారుఆసుపత్రి భవనానికి అవసరమైన ఎలక్ట్రికల్ తదితర మౌళిక సదుపాయాల పరికరాల ఎంపికలో మరింత నాణ్యమైన వస్తువులను ఉపయోగించాలని కోరారునూతన భవనానికి సంబంధించి జరుగుతున్న పనులపై  ఆసుపత్రి ముందు శాఖల వాారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు.


 కార్యక్రమంలో సిఈ శ్రీ టి.వి. సత్యనారాయణఆసుపత్రి డైరెక్టర్ డాఎన్శ్రీనాథ్ రెడ్డిఆర్ ఎంవో డాక్టర్ భరత్ఎస్.ఈలు శ్రీ వేంకటేశ్వర్లుమనోహరం తదితర అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment