టీటీడీ
ఉద్యోగుల క్రీడాపోటీలు మంగళవారం ఉత్సాహంగా సాగాయి.
• 45 ఏళ్ల లోపు పురుష ఉద్యోగుల బాల్ బ్యాట్మెంటన్ పోటీలలో శ్రీ మల్లికార్జున విజయం సాధించగా, శ్రీ కిరణ్ రన్నరప్గా నిలిచారు.
• 45 ఏళ్లలోపు మహిళల షటిల్ సింగల్స్ పోటీల్లో శ్రీమతి అలేఖ్య విజయం సాధించగా, శ్రీమతి ప్రియాంక రన్నరప్గా నిలిచింది. షటిల్ డబుల్స్ పోటీలలో శ్రీమతి సౌజన్య, శ్రీమతి అలేఖ్య జట్టు విజయం సాధించగా, శ్రీమతి భానుప్రియ, శ్రీమతి భవ్య శ్రీ జట్టు రన్నరప్గా నిలిచారు.
• 45 ఏళ్లు పైబడిన మహిళల షటిల్ సింగిల్స్ పోటీల్లో శ్రీమతి స్వప్న మంజరి విజేతగా నిలవగా, శ్రీమతి రాజేశ్వరి రన్నరప్గా నిలిచింది. షటిల్ డబుల్స్ పోటీలలో శ్రీమతి స్వప్న మంజరి, శ్రీమతి విజయలక్ష్మి విజయం సాధించగా, శ్రీమతి సునంద, శ్రీమతి శ్రీలక్ష్మి రన్నరప్గా నిలిచారు.
No comments:
Post a Comment