8.3.26

మార్చి 24 నుండి 28వ తేదీ వరకు శ్రీ వేదనారాయణస్వామి వారి సూర్యపూజోత్సవం, తెప్పోత్సవాలు - మార్చి 21న మత్స్య జయంతి vedanarayana swamy vari temple




నాగలాపురం శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామివారి వార్షిక సూర్యపూజ మహోత్సవంతెప్పోత్సవాలు మార్చి 24 నుండి 28 తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.  


శ్రీమహావిష్ణువు మత్స్యావతారం రూపంలో సంవత్సరాల కొలది యుద్ధం చేసి వచ్చినందునస్వామి దివ్య శరీరానికి వెచ్చదనం కలిగించేందుకు సూర్య భగవానుడు తన కిరణాలను స్వామివారి మీద ప్రసరింపచేయడమే సూర్యపూజోత్సవం ఉత్సవంలో ప్రధా రాజగోపురం నుండి 630 అడుగుల దూరంలో గల మూలవిరాట్టుపై సూర్యకిరణాలు నేరుగా ప్రసరిస్తాయిమొదటి రోజు స్వామివారి పాదాలపైరెండో రోజు నాభిపైనమూడో రోజు స్వామి శిరస్సుపై సూర్యకిరణాలు ప్రసరించి స్వామి దివ్యరూపాన్ని రింత తేజోవంతం చేస్తాయి.


మార్చి 24 నుండి 28 తేదీ వరకు జరుగనున్న వార్షిక సూర్యపూజ మహోత్సవంతెప్పోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 9 నుండి 10 గంటల వరకు స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారుసాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు భక్తులకు సూర్యపూజ దర్శనం కల్పించనున్నారురాత్రి 7.30 గంటల నుండి 9.00 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరుగనుంది.


మార్చి 24 నుండి తెప్పోత్సవాలు :


శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మార్చి 24 నుండి 28 తేదీ వరకు ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు వైభవంగా జరుగనున్నాయిప్రతిరోజూ సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు తెప్పోత్పవాలు నిర్వహిస్తారుమొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణస్వామివారురెండవ రోజు గోదాదేవి సమేత వేదనారాయణస్వామివారుమూడవ రోజు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారునాల్గవ రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేదనారాయణస్వామివారుఐదవ రోజు శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణస్వామివారు తెప్పలపై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారుతెప్పోత్సవాల అనంతరం మొదటి మూడు రోజులు స్వామిఅమ్మవార్ల (తిరుచ్చితిరువీధి ఉత్సవంనాల్గవ రోజు ముత్యపుపందిరి వాహనంఐదవ రోజు పెద్దశేష వాహనంపై స్వామివారు క్తులకు దర్శనమిస్తారు.


మార్చి 21 మత్స్య జయంతి :


శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మార్చి 21 తేదీన మత్స్య జయంతి ఘనంగా జరుగనుంది.


 సందర్భంగా ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పితోమాలఅర్చన నిర్వహించనున్నారుఅనంతరం ఉదయం 7 నుండి 8.30 గంటల వరకు శ్రీదేవిభూదేవి సమే శ్రీ వేదనారాయణస్వామివారికి త్స్య జయంతి ఉత్సవం(తిరువీధి ఉత్సవంనిర్వహిస్తారుఉదయం 9 నుండి 11 గంటల వరకు శాంతిహోమంఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల రకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారురాత్రి 7 నుండి గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఆలయ మాఢవీదులలో ఉరేగుతు  భక్తులను అనుగ్రహిస్తారు.


 సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ సాయంత్రం ఆధ్యాత్మికభక్తి, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

No comments:

Post a Comment