VIDEO
మార్చి
9 న టీటీ డీ ఆధ్వర్యంలో నిర్వహించనున్ న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని టీటీడీ ఉద్యో గుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు వివిధ అంశాల్ లో పోటీలు నిర్వహిస్తున్నారు .
ఇందులో భాగంగా సోమవారం ఎస్వీ ఓరి యంటల్ కళాశాలలో వ్యాసరచన, చిత్ రలేఖనం పోటీలు నిర్వహించారు. చి త్రలేఖనం పోటీలలో పీఆర్వో ( ఎఫ్ ఏసి) కుమారి పి. నీలిమ ప్రథమ, శ్రీమతి శశికళ ద్వితీయ, కు మారి ఇంద్రజ తృతీయ స్థానలో ని లిచారు. అదేవిధంగా వ్యాసరచన పో టీలలో శ్రీమతి శ్రీలత ప్ర థమ, శ్రీమతి అలేఖ్య ద్వితీ య, శ్రీమతి శ్రీలక్ష్మీ తృ తీయ స్థానలో నిలిచారు.
మార్చి 4 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఎస్ వీ ఓరియంటల్ కళాశాలలో క్విజ్ పో టీలు నిర్వహిస్తారు. మార్చి 5 వ తేదీ ఉదయం 10 గంటలకు ఎస్వీ సంగీ త, నృత్య కళాశాలలో సంగీతంలో పో టీలు నిర్వహిస్తారు. టిటిడి డి ప్యూటీ ఈవో ( సంక్షేమం) శ్రీ ఆనం దరాజు ఈ పోటీలను పర్యవేక్షిస్ తున్నారు.
No comments:
Post a Comment