7.4.26

ఏప్రిల్ 23న శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పుష్పయాగం pushpa yagam




తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 23 తేదీన పవిత్రమైన పుష్పయాగం భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు సందర్భంగా ఏప్రిల్ 22 తేదీ సాయంత్రం పుష్పయాగానికి అంకురార్పణ జరుగుతుంది.


ఏప్రిల్ 23 ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్వామివారుఅమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారుఅనంతరం సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారికి వివిధ రకాల సువాసన పుష్పాలతో పుష్పయాగం నిర్వహించబడుతుంది.

తరువాత రాత్రి 7 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో రేగి భక్తులకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తారు.


 పుష్పయాగంలో గృహస్తులు (ఇద్దరురూ.1,000/- చెల్లించి టికెట్ కొనుగోలు చేసి పాల్గొనవచ్చు.


శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మార్చి 17 నుండి 25 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగిన విషయం విదితమే బ్రహ్మోత్సవాలునిత్యకైంకర్యాల్లో తెలియక రిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా  పుష్పయాగాన్ని నిర్వహిస్తారు.  యాగం ద్వారా సమస్త దోషాలు తొలగిలోకక్షేమం కలుగుతుందని అర్చకులు తెలిపారు.

No comments:

Post a Comment