తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.
- ఏప్రిల్ 11, 18, 25వ తేదీల్లో శనివారాలు కావడంతో ఉదయం 6 గంటలకు మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.
- ఏప్రిల్ 17వ తేదీ అమావాస్యనాడు ఆలయంలో ఉదయం 8.30 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ నిర్వహిస్తారు.
- ఏప్రిల్ 23న ఆలయంలో పుష్పయాగానికి అంకురార్పణ.
- ఏప్రిల్ 23న శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పుష్పయాగం.
No comments:
Post a Comment