23.4.26

విశ్వవ్యాప్త ఖ్యాతి గాంచిన శ్రీ రామానుజాచార్యుల గ్రంథ సంపద : డా. చక్రవర్తి రంగనాథన్ ఘనంగా ముగిసిన అవతార మహోత్సవాలు ramanuja charya





శ్రీ రామానుజాచార్యుల గ్రంథాలు ఆధ్యాత్మికతతాత్వికతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని డాచక్రవర్తి రంగనాథన్ తెలిపారు.


టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మూడు రోజుల పాటు జరిగిన అవతార మహోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి.


 సందర్భంగా రామానుజాచార్యులు క్తి మార్గాన్ని ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకువచ్చిన హానుభావుడని పేర్కొన్నారుఆయన బోధనలు దేశవ్యాప్తంగా విస్తరించాయని తెలిపారు.


అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి రాజ్యలక్ష్మీ బృందం ఆలపించిన సంకీర్తనలు ఆకట్టుకున్నాయి


 కార్యక్రమంలో కో-ఆర్డినేటర్ శ్రీ పురుషోత్తంభక్తులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment