30.4.26

శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్పణVastosavam






తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.


సాయంత్రం 6 నుండి 7.30 గంటల వరకు పుణ్యాహవచనంరక్షాబంధనంఅంకురార్పణసేనాధిపతి ఉత్సవం నిర్వహించారు.


ఏప్రిల్ 30 నుండి మే 2 వరకు వసంతోత్సవాలు జరుగనున్నాయిభక్తులు రూ.150 చెల్లించి  ఉత్సవాల్లో పాల్గొనవచ్చు.


మే 1 ఉదయం 9.30 గంటలకు స్వర్ణ రథోత్సవం జరుగుతుందిమూడు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారురాత్రి 7.30 నుండి 8.30 వరకు అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా విహరిస్తారు.


 కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్అర్చకులు శ్రీ బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment