28.4.26

తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ సి.పి.రాధకృష్ణన్ vice-president



భారత ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ సి.పి.రాధాకృష్ణన్ సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు.


తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకున్న గౌ|| ఉప రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రఅదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిసీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు.


 కార్యక్రమంలో టీటీడీ బోర్డు భ్యులు శ్రీ రామ్మూర్తిజిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్లుఎస్పీ శ్రీ సుబ్బరాయుడు పాల్గొన్నారు.


No comments:

Post a Comment