1.5.26

జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్ర క్తంగా అంకురార్పణ - మే 1న ధ్వజారోహణం jammalamadugu temple



జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో  గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ రిగిందిఅంకురార్పణం సందర్భంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపికొలువుపంచాంగ శ్రవణం నిర్వహించారు.


సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహవచనంమృత్సంగ్రహణంసేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు.


  కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.


శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆలయ ఆవరణలో చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారుభక్తులకు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలువిద్యుద్దీపాలంకరణలు చేపట్టారు.


మే 1 ధ్వజారోహణం :


మే 1 తేదీ శుక్ర‌వారం ఉదయం 9. 30 నుంచి 10.15 గంటల మధ్య మిథున‌ లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

No comments:

Post a Comment