1.5.26

శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో ప‌త్రపుష్ప‌యాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ ankurarpanam


తిరుపతి శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో మే 1 తేదీ జరుగనున్న ప‌త్ర‌పుష్పయాగానికి గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది సందర్భంగా విఘ్నేశ్వర పూజపుణ్యాహవచనంఅంకురార్పణనవకలశస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు.


మే 1 ఉదయం 7 నుండి 9 గంటల వ‌ర‌కు శ్రీ సోమ‌స్కంద‌మూర్తిశ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవర్లకు స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారుఉద‌యం 10 నుండి మద్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌త్రపుష్ప‌యా మ‌హోత్స‌వం జ‌రుగ‌నుందిఇందులో తులసిచామంతిగన్నేరుమొగలిసంపంగిరోజాకలువలు వంటి ప‌లుర‌కాల పుష్పాలుప‌త్రాలతో అభిషేకం చేస్తారుసాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు స్వామివారి తిరువీధి ఉత్స‌వం జ‌రుగ‌నుందిగృహ‌స్తులు(ఇద్ద‌రురూ.200/- చెల్లించి ప‌త్రపుష్ప‌యాగంలో పాల్గొన‌వ‌చ్చు.


ఆలయంలో బ్రహ్మోత్సవాలుఇతర ఉత్స‌వాల్లో అర్చ‌క ప‌రిచార‌కులుభ‌క్తుల వ‌ల్ల తెలియ‌క జ‌రిగిన పొర‌బాట్ల‌కు ప్రాయ‌శ్చిత్తంగా ప‌త్రపుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.


 కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ వో శ్రీమ‌తి నాగ‌ర‌త్న‌సూప‌రింటెండెంట్‌ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌ఆలయ అర్చకులుఅధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment