2.5.26

ధ్వజారోహణంతో జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం jammala madutu temple




జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్ర‌వారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.


ఇందులో భాగంగా ఉదయం 9.30 నుంచి 10.15 గంటల మధ్య మిథున‌ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారుసకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణం ఘట్టాన్ని నిర్వహించారు. 18 గణాలనుముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం.


సాయంత్రం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌ల‌సేవ‌రాత్రి 7 గంట‌ల‌కు పెద్ద‌శేష వాహ‌న సేవ జ‌రుగ‌నున్నాయి.


 కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి ప్ర‌శాంతిసూపరింటెండెంట్ శ్రీ హ‌నుమంత‌య్య‌టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ సునీల్‌ఆలయ అర్చకులుఇతర అధికారులువిశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment