శ్రీవారి
తిరుమల వైభవోత్సవ మండపంలో టీటీ డీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు చేతులమీదుగా వస్త్రాలను అందించా రు.
ఈ సందర్భంగా శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవా ల సిబ్బందికి వస్త్ర బహుమానం అం దిస్తున్నట్టు చెప్పారు. స్వామి వారి కృపతో సిబ్బందికి వస్త్ర బహుమానం అందించడం అదృష్టంగా భా విస్తున్నామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పే ష్కార్ శ్రీ రామకృష్ణ, పోటు పే ష్కార్ శ్రీ మునిరత్నం, ఇతర అధి కారులు పాల్గొన్నారు.



No comments:
Post a Comment