22.1.26

శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి రూ.18 లక్షలు విలువ చేసే వంట పాత్రలు విరాళం cooking vessels




తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి తిరుపతికి చెందిన శ్రీ మురళీ అనే భక్తుడు రూ.18 లక్షలు విలువ చేసే వంట పాత్రలను విరాళంగా అందించారు


శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు అందించే ప్రసాదా తయారీకి ఉపయోగించే వంట పాత్రలైన సోలాఅర సోలాపోటు వంట సామాన్లను బుధవారం ఉదయం టిటిడి ఎఫ్  అండ్ సీఏవో శ్రీ  బాలాజీకి అందజేశారు


 సందర్భంగా ఎఫ్  అండ్ సీఏవో శ్రీ  బాలాజీ దాత శ్రీ మురళీని అభినందించారు


 కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతిఏఈవో శ్రీ  బీ నారాయణ చౌదరిసూపరింటెండెంట్ శ్రీమతి పద్మ ప్రియఆలయ అర్చకులుఅధికారులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment