తిరుమల కల్యాణవేదికకు నూతన వధూవరుల నుండి విశేష స్పందనkalyana vedika
టీటీడీనిర్వహిస్తున్నఉచితవివాహాలకునూతనవధూవరులనుండివిశేషస్పందనలభిస్తుంది. టీటీడీ 2016 ఏప్రిల్ 25వతేదీనుండితిరుమలపాపావినాశనంరోడ్డులోనికళ్యాణవేదికవద్దఉచితంగావివాహాలునిర్వహిస్తున్నవిషయంవిదితమే.
తిరుమలలోనికల్యాణవేదికలో 2016ఏప్రిల్ 25 నుండి 2025 డిసెంబర్ 31వతేదీవరకుదాదాపు 26,777 వివాహాలుఅయ్యాయి. ఇందులోభాగంగాపురోహితుడు, మంగళవాయిద్యంతోపాటుపెళ్లిసమయంలోపసుపు, కుంకుమ, కంకణంనుటీటీడీఉచితంగాఅందిస్తుంది.
వివాహంఅనంతరంరూ.300/- లప్రత్యేకప్రవేశంద్వారాపెళ్లికుమారుడు, పెళ్లికుమార్తెతోపాటుఇరువురితల్లిదండ్రులనుకలుపుకునిమొత్తం 6 మందికి (తల్లిదండ్రులలోఎవరైనామరణించినఎడలమిగిలినవారికిమాత్రమే) ఏటీసీవద్దగలక్యూలైన్ద్వారాఉచితంగాశ్రీవారిదర్శనానికిఅనుమతిస్తారు. దర్శనానంతరంమ్యారేజ్రిసిప్ట్నందుఎంతమందిఉంటేఅంతమందికిఉచితంగాలడ్డూలనులడ్డూకౌంటర్వద్దపొందవచ్చు.
ఆన్లైన్లోనేబుకింగ్కుఅవకాశం
తిరుమలలోనికళ్యాణవేదికలోఉచితవివాహలుచేసుకునేందుకుఆన్లైన్లోకల్యాణవేదికస్లాటునుబుక్చేసుకునేసదుపాయాన్ని 2016 మే 9వతేదీనుండిటీటీడీకల్పించింది.ఇందుకోసంhttps://ttdevasthanams.ap.gov.inవెబ్సైట్నుసంప్రదించవచ్చు.
No comments:
Post a Comment