బెంగుళూరుకు
చెందిన శ్రీమతి స్వాతి ఎన్.వి, శ్రీ సి.ఏ.శ్రీనివాస శాస్త్రీ సోమవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.50,00,101 విరాళంగా అందించారు.
ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం చెక్కును అందజేశారు.
No comments:
Post a Comment