VIDEO
తిరుచానూరు
శ్ రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్ సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన సో మవారం ఉదయం రథోత్సవం కన్నులపండు గగా జరిగింది .
ఉదయం 09.15 గంటలకు ధనుర్ లగ్నం లో రథోత్సవం మొదలై ఆలయ నాలు గు మాడ వీధుల్లో సాగింది. భక్తు లు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగా రు. సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీ ధులలో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల కోరికలు సిద్ ధిస్తాయని విశ్వాసం.
రథోత్సవం ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్ వికబీజాలు విత్తే ఒక యజ్ఞం. సిం గారించిన పాలకడలి గారాలపట్టిని దర్శించిన వారికి జన్మాదిదుఃఖా లు నశించి, మోక్షం లభిస్తుంది.
రథోత్సవం అనంతరం మధ్యాహ్నం 12 గం టల నుండి అమ్మవారికి రథమండపంలో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్ నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషే కం చేస్తారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేస్తారు.
రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్ వవాహనంపై అమ్మవారు దర్శనం ఇవ్ వనున్నారు.
రథోత్సవంలో తిరుమల శ్రీశ్రీశ్ రీ పెద్ద జీయర్స్వామి, శ్రీశ్ రీశ్రీ చిన్న జీయర్స్వామి, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, జే ఈవో శ్రీ వి. వీర బ్రహ్మం, సివి ఎస్వో శ్రీ కే. వి. మురళీకృష్ణ, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరింధ్ రనాథ్, ఆలయ అర్చకులు
శ్రీ బాబు స్వామి, శ్రీ శ్రీని వాసా చార్యులు, అర్చకులు, ఇతర అ ధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment