
శాస్త్రోక్తంగా జీయంగార్ల చాతుర్మాస దీక్ష సంకల్పం chaturmasa deeksha
తిరుమల శ్రీవారి
శ్రీ వైష్ణవ సంప్రదాయకర్త శ్రీ రామానుజాచార్యుల పారంపర్ యంలో చాతుర్మాస దీక్ష విశేషమైం ది. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున శ్ రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వె ళ్లి తిరిగి కార్తీక శుద్ధ ఏకా దశి రోజున మేల్కొంటారని ప్రాశస్ త్యం. కావున ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. చాతుర్మా స వ్రతం ప్రాచీనకాలం నుండి ఆచరణలో ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.
ముందుగా శ్రీశ్రీశ్రీ పెద్దజీ యర్ స్వామి మఠంలో కలశ స్థా పన, కలశ పూజ, విష్వక్సేనారా ధన, మేదినిపూజ, మృత్సంగ్రహణం శా స్త్రోక్తంగా నిర్వహించారు. త రువాత సేకరించిన పుట్ట మన్ను కు ప్రత్యేక పూజలు నిర్వహిం చి చాతుర్మాస సంకల్పం స్వీకరిం చారు. అనంతరం శ్రీ పెద్దజీయం గారు తిరుమల బేడి ఆంజనేయస్వామి వారి ఆలయం పక్కనగల జీయ్యంగారి మఠం వద్ద నుండి శ్రీ చిన్నజీయం గారు మరియు ఇతర శిష్యబృందంతో బయల్దేరారు. తిరుమల క్షేత్ర సం ప్రదాయాన్ని పాటిస్తూ స్వామి పుష్కరిణి, శ్రీ వరాహస్వామివారి బాలాలయాన్ని సందర్శించారు. అక్ కడినుంచి మంగళవాయిద్యాలతో శ్రీ వారి ఆలయానికి విచ్చేశారు.
శ్రీవారి ఆలయ మహద్వారం చెంత టీ టీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయు డు, ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెం కయ్య చౌదరి, ఇతర ఆలయ అధికారులతో కలిసి సంప్రదాయబద్ధంగా స్వా గతం పలికారు. శ్రీ జీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తరు వాత శ్రీ పెద్దజీయంగారికి మేల్ చాట్ వస్త్రాన్ని, శ్రీ చిన్ నజీయంగారికి నూలుచాట్ వస్త్రా న్ని బహూకరించారు.
అనంతరం శ్రీపెద్దజీయర్ మఠంలో శ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీ చిన్నజీయర్స్వామి కలిసి ఈవో, అదనపు ఈవోలను శాలువతో సన్మానిం చారు.