Showing posts with label Spiritual. Show all posts
Showing posts with label Spiritual. Show all posts

13.2.26

Devotional Cultural Programmes Mark Sri Kapileswara Swamy Vari Brahmotsavams





As part of the annual Brahmotsavams of Sri Kapileswara Swamy, a series of cultural programmes organised in the temple premises on Thursday filled the atmosphere with devotional fervour.


At 5.30 PM, Dr. Y. Parameswaraiah presented a melodious vocal concert and captivated the devotees by rendering compositions such as “Vinayakaya…”, “Surasenapathi…” and “Kamakshi Loka Sakshini…”.

At 6.30 PM, Smt. Shailaja and her troupe enthralled the audience with devotional hymns including “Ganesha Pancharatnam…”, “Lingashtakam…”, “Shivashtakam…” and “Shiva Tandava Stotram…”.


Later, from 7.30 PM to 8.30 PM, Smt. Indumathi and her troupe presented an impressive classical dance performance to compositions like “Pushpanjali…”, “Natesa Kauthvam…”, “Bho Shambho…”, “Jatiswaram…”, “Devi Stuti…” and “Shankara Sri Giri Natha Prabho…”, which received wide appreciation from the devotees.


The cultural events added spiritual splendour to the ongoing Brahmotsavams and were well received by the gathering of devotees

గరుడ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం garuda vahanam




తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 7 గంట‌లకు అమ్మ‌వారు గరుడ వాహనంపై భక్తులను కటాక్షించారు.


గరుడుడు నిత్యసూరులలో అగ్రేసరుడుగరుడుని రెండు రెక్కలు జ్ఞా వైరాగ్యాలకు చిహ్నాలుగా పురాణాలు చెబుతున్నాయిశ్రీవారుమ్మవారిని గరుడాళ్వార్లు దాసుడిగాచాందినీగాఆసనంగావాహనంగా సేవిస్తున్నారుగరుడపచ్చను వక్షస్థలంలో అలంకారంగా ధరించే శ్రీవారుపద్మావతీ సమేతంగా నిజసుఖాన్ని ప్రసాదిస్తారని పురాణాలు తెలియజేస్తున్నాయిజ్ఞానవైరాగ్యాల్ని ప్రసాదించే గరుడ వాహన సేవలో అలమేలుమంగమ్మను దర్శించి సేవించినవారికి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం.


 కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ ధ‌నంజ‌య‌సూపరింటెండెంట్ శ్రీమ‌తి పుష్ప‌ల‌త‌ఆల‌య అర్చ‌కులు ఇత‌ర అదికారులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి గరుడసేవ garuda seva









శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన గురువారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ రాత్రి 7 గంటల నుండి అత్యంత వైభవంగా జరిగింది.


స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారువాహనం ముందు గజరాజులు నడుస్తుండగాభక్తజన బృందాలు చెక్కభజనలుకోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగాకేరళ కళాకారులవాయిద్యాలు , మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగిందిభక్తులు కర్పూ హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనదిగరు వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని క్తుల నమ్మకంగరుడుని సేవాదృక్పథంమాతృభక్తిప్రభుభక్తిసత్యనిష్ఠనిష్కళంకతఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలుఇందుకే గరుడసేవకు ఎనలేని విశిష్టత ఏర్పడింది.


 కార్యక్రమంలో టీటీడీ అద‌న‌పు ఈవో శ్రీ సిహెచ్ వెంక‌ట‌య్య చౌద‌రిస్థానిక శాసన సభ్యులు  శ్రీ పులివ‌ర్తి నానిటీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భానుప్ర‌కాష్ రెడ్డిశ్రీమతి పనబాక లక్ష్మీజేఈవోలు శ్రీ వి.వీరబ్రహ్మండా.శ‌ర‌త్‌సివిఎస్వో శ్రీ ముర‌ళీకృష్ణ‌జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడుఆలయ ప్ర‌త్యేకాధికారి మ‌రియు సిపిఆర్వో డా.టి.ర‌విప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మిఏఈవో శ్రీ గోపినాథ్కంకణ భట్టర్ శ్రీ బాలాజీ రంగాచార్యులుసూప‌రింటెండెంట్ శ్రీ ర‌మేష్‌టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్‌శ్రీ ధ‌న‌శేఖ‌ర్‌,   ఆలయ అర్చకులు విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.


టీటీడీ ఏర్పాట్ల‌పై భ‌క్తుల ప్ర‌శంస


గ‌రుడ సేవ సంద‌ర్బంగా భ‌క్తుల సౌక‌ర్యార్థం టీటీడీ ఏర్పాటు చేసి అన్న‌ప్ర‌సాదాలుతాగునీరుభ‌ద్ర‌త‌పార్కింగ్విద్యుత్పుష్ప అలంకరణలు త‌దిత‌ర ఏర్పాట్ల‌పై ప్ర‌సంశించారు.    

Sri Somaskanda Murthy Blesses Devotees on Adhikara Nandi Vahanam







On the fifth day of the ongoing annual Brahmotsavams of Sri Kapileswara Swamy in Tirupati, Sri Somaskanda Murthy blessed devotees on the sacred Adhikara Nandi Vahanam on Thursday night.


Amidst devotional fervour marked by bhajan mandalis, kolatam performances and mangala vadyams, the Vahana Seva was taken out in a grand and colourful manner through the temple streets. The procession commenced from the temple and passed through Kapilatheertham Road, Annarao Circle, Vinayaka Nagar Quarters, Hare Rama Hare Krishna Temple, NGO Colony and Alipiri Bypass Road before returning to the temple. Devotees offered camphor harathis at various points along the route.


Among the various Vahana Sevas of Sri Kapileswara Swamy, the Adhikara Nandi holds special significance. Also known as Kailasa Nandi, it represents the divine vehicle of Lord Shiva in Kailasa. Adorned with decorative garlands around the neck, anklets on the legs and golden horns, Nandi is described as the eternal vahana of Lord Shiva.


Temple Superintendent Sri Chandrasekhar, temple priests and a large number of devotees participated in the event.

అధికార నంది వాహ‌నంపై సోమస్కందమూర్తి adhikara nandi







తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన గురువారం రాత్రి శ్రీ సోమస్కంధమూర్తి అధికా నంది వాహ‌నంపై అభ‌య‌మిచ్చారు.


భజనమండళ్ల కోలాటాలుభజనలుమంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగిందివాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌అన్నారావు సర్కిల్‌వినాయక నగర్‌ క్వార్టర్స్‌రేరామ హరేకృష్ణ గుడిఎన్‌జిఓ కాలనీఅలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుందిభక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.


శ్రీ కపిలేశ్వరస్వామి వాహనసేవలలో విశిష్ఠమైనది అధికారనంది అధికారనందికి మరోపేరు కైలాసనందికైలాసంలో మెడలో మువ్వలదండలతోకాళ్లకు గజ్జెలతో మనోహరాకారంతోబంగారుకొమ్ములతో అలరారే నంది భవుడికి నిత్యవాహనం.


 కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌ఆల‌య అర్చ‌కులువిశేస సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు.


Games Brings Out Hidden Skills Among Employees






The annual Sports and Games of TTD entered fourth day on Thursday.


Both men and women employees participated in the events of Carroms, Volleyball, Dodge the ball, shuttle, tennikoit with enthusiasm.


Besides, the sports and games were also conducted for deaf and dumb staff also.

శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భ‌క్తిభావం పంచుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు kapileswara swamy





శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యమాలు భ‌క్తిభావాన్ని పంచాయి


ఇందులో భాగంగా సాయంత్రం 5:30 గంటలకు డా||వై .పరమేశ్వరయ్య గాత్రకచేరి భక్తులను అలరించాయిఇందులో " వినాయకాయ...., సురసేనాపతి...., కామాక్షి లోక సాక్షిణి.... " అను కృతులు ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారుతదుపరి 6:30 గంటలకు శ్రీమతి  శైలజ బృందం గణేశ పంచరత్నం...., లింగాష్టకం...., శివాష్టకం....., శివ తాండవ స్తోత్రం... "  వంటి కీర్తనలు  పాడి ప్రేక్షకులను అలరించారు


తరువాత 7:30 నుంచి 8:30 వరకు శ్రీమతి ఇందుమతి  బృందం " పుష్పాంజలి..., నటేశ కౌతం...., భో శంభో...., జతిస్వరం...., దేవీ స్తుతి... ,శంకర శ్రీగిరి నాథ ప్రభో.... " కీర్తనలకు నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది


వైభవంగా శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర LAKSHMI KASULA HARAM








తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల‌హారం శోభాయాత్ర గురువారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుండి వైభవంగా ప్రారంభమైందిశ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి గరుడ సేవను పురస్కరించుకుని  హారాన్ని స్వామివారికి అలంకరించనున్నారు కార్య‌క్ర‌మంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరిజేఈవోలు శ్రీ వివీర‌బ్ర‌హ్మండాశరత్సివిఎస్వో శ్రీ కేవిమురళీకృష్ణ పాల్గొన్నారు.


 సందర్భంగా అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ టీటీడీ స్థానిక ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం నుంచి గరుడసేవ నాడు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్ష్మీకాసుల హారాన్ని అలంకరించేందుకు ఊరేగింపుగా తీసుకెళుతున్నట్టు తెలిపారుశ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వాహన సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు సందర్భంగా టిటిడి నుండి దాదాపు రూ. 6.40 కోట్లు విలువగల 4 కేజీల డైమండ్ మోపుగల 6 పేటల బంగారు యజ్ఞోపవీతము స్వామి వారికి అందించినట్లు తెలిపారు.


ముందుగా శ్రీవారి లక్ష్మీకాసులహారం తిరుమల ఆలయ పెష్కార్ శ్రీ రామకృష్ణ తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనానికి తీసుకొచ్చారు.


 లక్ష్మీహారం శోభాయాత్ర తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుండి ప్రారంభమై శ్రీ కోదండరామ స్వామిరామచంద్ర పుష్కరిణి మీదుగా మహతి ఆడిటోరియం మీదుగా శ్రీనివాసమంగాపురానికి చేరుకుందిభజనలుకోలాటాలతో కోలాహలంగా యాత్రసాగిందిభక్తులు అడుగడుగునా నీరాజనాలు పలికారు.


 సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు


 కార్యక్రమంలో టిటిడి పాలకమండలి సభ్యులు శ్రీ జి.భానుప్రకాశ్ రెడ్డిశ్రీ పనబాక లక్ష్మీజిల్లా ఎస్పీ శ్రీ ఎల్సుబ్బరాయుడుఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీవిజివోలు శ్రీ రామ్ కుమార్శ్రీ గిరిధర్ఇతర అధికారులుఅర్చకులువిశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.