అమెరికాలోని టెక్సాస్ కు చెందిన శ్రీ వేదాల రంగనాథ్, శ్రీమతి కృష్ణ కుమారి దంపతులు సోమవారం ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.లక్ష విరాళం అందించారు.
ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు. ఈ సందర్భంగా దాతలను చైర్మన్ అభినందించారు.

No comments :
Write comments