తిరుపతిలోని శ్
ఉదయం సుప్రభాతంతో శ్రీ వినాయకస్ వామి వారిని మేల్కొలిపి మూలవర్ లకు అభిషేకం, అర్చన నిర్వహిస్తా రు.
సాయంత్రం మూషిక వాహనంపై శ్రీ వి నాయక స్వామికి గ్రామోత్సవం నిర్ వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సుపరింటెం డెంట్ శ్రీ చంద్రశేఖర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ బాలకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments