శ్రీవారి
అనంతరం ఆలయ మాడవీధుల గుండా మం గళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా గో దాదేవి మాలలను శ్రీవారి ఆలయంలో కి తీసుకెళ్లారు.
రెండు కుటుంబాల వారీగా ఆండాళ్ మరియు శిఖామణి మాలలు :
ఆండాళ్ మాల – మాల అని కూడా పిలువబడే రెండు శిఖామణి దండలు పెద్ద బుట్టలలో ఉంచి, తిరుపతికి 650 కిలోమీటర్ ల దూరంలో ఉన్న తమిళనాడులోని శ్ రీవల్లిపుత్తూరుకు చెందిన రెండు కుటుంబాల పూల తయారీదారులు సమర్ పిస్తున్నారు.
భూదేవి అవతారం గోదాదేవి
శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవి కి అలంకరించిన మాలలను గరుడసేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవిల్ లిపుత్తూరులోని శ్రీరంగమన్నార్ స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీపెరియాళ్వార్ పుష్ పకైంకర్యం చేసేవారని, రంగనాథు నిపై అనన్యభక్తి కలిగిన శ్రీ గో దాదేవి పూలమాలలను మొదట తాను ధరిం చి ఆ తరువాత స్వామివారికి పంపే వారని పురాణాల ద్వారా తెలుస్తోం ది. ఈ విషయాన్ని గుర్తించిన పె రియాళ్వార్ తన కుమార్తెను మం దలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరం గనాథుడు తిరస్కరించారని పురాణ కథనం. గోదాదేవి శ్రీవారి దేవే రి అయిన భూదేవి అవతారమని భావిస్ తారు.
ఈ కార్యక్రమంలో తమిళనాడు దేవాదా యశాఖ జాయింట్ మారియప్పన్, ఈవో శ్రీ చక్కరై అమ్మాళ్ శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం , శ్రీవిల్లిపుత్తూరు ఆలయ స్థా నాచార్యులు శ్రీ రమేష్ రంగరాజన్ , తదితరులు పాల్గొన్నారు.




No comments :
Write comments