సామాజిక విప్లవకారుడు, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలను ఏప్రిల్ 11న శనివారం టిటిడి ఘనంగా నిర్వహించనుంది.
తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఉదయం 10 గం.లకు జయంతి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ కార్యక్రమంలో టిటిడిలో పనిచేస్తున్న అన్ని విభాగాల అధిపతులు, ఉద్యోగులు పాల్గొననున్నారు.
No comments :
Write comments