23.5.25

మే 24న‌ ‘డ‌య‌ల్ యువ‌ర్




టిటిడి నిర్వహించే ‘డ‌య‌ల్ యువ‌ర్ ఈవో’ కార్య‌క్ర‌మం మే 24వ‌ తేదీ ఉదయం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌లలోని అన్న‌మ‌య్య భవనంలో జరగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయనుంది.


ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

No comments :
Write comments