13.6.25

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం


నాయుడుపేటకు చెందిన శ్రీ పోతిరెడ్డి లోకేష్ అ

నే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదా
న ట్రస్టుకు గురువారం రూ.10 లక్షల విరాళాన్ని అందించారు.

దాత తరఫున ఆయన ప్రతినిధి శ్రీ రాఘవేంద్ర తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరికి కదిరి శాసన సభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ చేతుల మీదుగా విరాళం డీడీని అందజేశారు.

No comments :
Write comments