తిరుపతి సమీపంలో
జూన్ 26న కోయిల్ ఆళ్వార్ తిరు మంజనం
ఈ సందర్భంగా తెల్లవారుజామున సు ప్రభాతంతో స్వామివారిని మేల్కొ లిపి తోమాలసేవ, కొలువు, పంచాం గశ్రవణం నిర్వహించనున్నారు. ఉదయం 07 నుండి 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చే పడుతారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకో పు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తది తర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రో క్షణం చేసి మధ్యాహ్నం 12.30 గం టల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
సాక్షాత్కార వైభవోత్సవాల్లో భా గంగా జూన్ 30వ తేదీన ఉదయం 11 - 12 గం.ల వరకు స్నపన తిరుమంజనం చేపడుతారు. సాయంత్రం 5 - 6 గం.ల మధ్య ఊంజల్ సేవ నిర్వహి స్తారు. రాత్రి 07 - 08 గం.ల వరకు పెద్దశేష వాహనంపై శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారు విహరించి భక్తులను అనుగ్ రహించనున్నారు.
జూలై 01వ తేదీన ఉదయం 11 - 12 గం.ల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 - 6 గం.ల మధ్య ఊంజల్ సేవ నిర్వహి స్తారు. రాత్రి 07 - 08 గం.ల వరకు హనుమంత వాహనంపై శ్ రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వా రు విహరించనున్నారు.
జూలై 02వ తేదీన స్నపన తిరుమంజనం , ఊంజల్ సేవ అనంతరం, సాయంత్రం 6.30 - 07.00 గం.ల మధ్య లక్ష్మీ హారాన్ ని ఆలయ ప్రదక్షిణగా అలంకార మం డపంలోకి తీసుకురానున్నారు. రాత్ రి 07 - 08.30 గం.ల వరకు ఆలయ నాలుగు మా డ వీధుల్లో గరుడ వాహనంపై విహరిం చి భక్తులను కటాక్షించనున్నారు.
జూలై 03న పార్వేట ఉత్సవం
జూలై 03వ తేదీన ఉదయం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్ రనామార్చన, శాత్తుమొర, అనంతరం ఉదయం 07 - 11 గం.ల వరకు ఉత్సవ మూర్తులు పా ర్వేట మండపానికి వేంచేపు చేస్తా రు. ఉదయం 11 - 02 గం.ల మధ్య పార్వేట ఉత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా ఆస్థానం , వైదిక, సాంస్కృతిక కార్యక్రమా లను నిర్వహించనున్నారు.
సాక్షాత్కార వైభవోత్సవం, పార్వే ట ఉత్సవం సందర్భంగా జూన్ 26న, జూన్ 30 నుండి జూలై 03వ తేది వరకు నిత్య కళ్యాణోత్సవం రద్దు చేశారు. జూన్ 26 నుండి జూలై 03 వరకు తిరుప్పావడ సేవ, జూలై 02న అష్టోత్తర శతకలశాభిషేకం సేవలు రద్దు చేశారు. జూలై 01వ తేదీన స్వర్ణపుష్పార్చన రద్దు చేశారు.

No comments :
Write comments