4.6.25

టీటీడీకి రూ.54 లక్షలు విరాళం




మంగళూరుకు చెందిన శ్రీమతి విద్యా రవిచంద్రన్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు మంగళవారం రూ.54లక్షలు విరాళం అందించారు.

ఈ మేరకు విరాళం డీడీని తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు.

No comments :
Write comments