ప్రఖ్యాత ఆటో మొ
సుమారు రూ. 35 లక్షల విలువైన ఈ బస్సును అశో క్ లేలాండ్ M&HCV అధ్యక్షుడు శ్ రీ సంజీవ్ కుమార్ శ్రీవారి ఆలయం ముందు టిటిడికి అందజేశారు. సా ధారణంగా ప్రతి ఏడాది అశోక్ లేలాం డ్ కంపెనీ వారు టిటిడి కి ఒక ఆటోమొబైల్ వాహనాన్ని విరాళంగా అందిస్తుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీ లోకనాథం, తిరుమల డిపో డిఐ శ్రీ వెంకటాద్రి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

No comments :
Write comments