శ్రీనివాసమంగాపు
ఇందులో భాగంగా బుధవారం ఉదయం సు ప్రభాతంతో స్వామివారిని మేల్కొ లిపి, తోమాలసేవ, కొలువు, పంచాం గ శ్రవణం, సహస్రనామార్చన నిర్ వహించారు. ఉదయం 11 నుండి 12 గం టల వరకు ఆలయ ముఖ మండపంలో శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్ లకు స్నపన తిరుమంజనం నిర్వహించా రు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ చేపట్టారు.
సాయంత్రం 06 గం.లకు ఉత్సవ మూర్ తులను వాహన మండపంలోకి వేంచేపు చేశారు. సాయంత్రం 6.30 గం.లకు లక్ష్మీ హారాన్ని ఆలయ ప్రదక్షి ణగా అలంకార మండపంలోకి తీసుకువచ్ చి స్వామి వారిని అలంకరించారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో వి హరించి భక్తులను అనుగ్రహించారు.
జూలై 03న పార్వేట ఉత్సవం
జూలై 03వ తేదీన గురువారం ఉదయం 07 – 11 గం.ల వరకు ఉత్సవ మూర్తులు పా ర్వేట మండపానికి వేంచేపు చేస్తా రు. ఉదయం 11.00 – 02.00 గం.ల మధ్య పార్వేట ఉత్సవం జరుగనుంది.
ఈ సందర్భంగా ఆస్థానం, వైదిక, సాం స్కృతిక కార్యక్రమాలను నిర్వహిం చనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.












No comments :
Write comments