శ్రీ వేంకటేశ్
యిత్రి మాతృశ్రీ తరిగొండ వెం
తిరుపతిలో...
తిరుపతి అన్నమాచార్య కళామందిరం లో ఆగస్టు 1వ తేదీన ఉదయం 9 గంట లకు అన్నమాచార్య ప్రాజెక్టు కళా కారులతో భక్తి సంగీత కార్యక్రమా లు, ఉదయం 10 గంటలకు తరిగొండ వెంగమాంబ సాహిత్యంపై సదస్సు ని ర్వహించనున్నారు. సాయంత్రం 6 గం టలకు సంగీత, సాంస్కృతిక కార్యక్ రమాలు నిర్వహిస్తారు.
ఆగస్టు 2వ తేదీ ఉదయం 9 గంటలకు ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్ద ఉన్న తరిగొండ వెంగమాంబ విగ్రహా నికి టీటీడీ అధికారులు పుష్పాం జలి ఘటిస్తారు. అన్నమాచార్య కళా మందిరంలో ఉదయం 10.30 గంటలకు సం గీత కచేరి, ఉదయం 11.30 గంట లకు హరికథ, సాయంత్రం 6 గం టలకు ప్రముఖ కళాకారులతో సాంస్కృ తిక కార్యక్రమాలు నిర్వహించనున్ నారు.
తిరుమలలో...
ఆగస్టు 2వ తేదీ ఉదయం 9 గంటలకు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ బృం దావనంలో టీటీడీ ఉన్నతాధికారులు పుష్పాంజలి సమర్పించనున్నారు.
తరిగొండలో...
వెంగమాంబ జన్మస్థలమైన తరిగొండలో కొలువైన శ్రీ లక్ష్మీనృసింహస్ వామివారి ఆలయంలో ఆగస్టు 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు శ్రీలక్ష్మీ నృసింహస్వామి వారికి కల్యాణోత్ సవం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్ రమాలు నిర్వహించనున్నారు.
.jpg)
No comments :
Write comments