అప్పలాయగుంటలోని
జూన్ 07 నుండి 15వ తేదీ వరకు శ్ రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే.
ఈ ఉత్సవాల్లో ఏవైనా లోపాలు జరి గి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి స్నపనతిరుమంజనం చే పడతారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగం ధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 02.00 నుం డి సాయంత్రం 5 గంటలవరకు పుష్పయా గం కన్నులపండుగగా నిర్వహిస్తారు . ఇందులో పలురకాల పుష్పాలతో స్ వామివారికిఅభిషేకం చేస్తారు. ఆ తరువాత తిరువీధి ఉత్సవం నిర్వహి స్తారు.

No comments :
Write comments