జూలై 16న శ్రీవా
ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని జూలై 15న కోయిల్ ఆళ్వార్ తిరు మంజనం నిర్వహించనున్నారు.
ఈ కారణంగా ఈ రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటో కాల్ ప్రముఖులకు మినహా ఇతరులకు టీటీడీ రద్దు చేసింది.
జూలై 14, 15వ తేదిల్లో వీఐపీ బ్రేక్ దర్ శనాలకు సంబంధించిన సిఫార్సు లే ఖలు స్వీకరించబడవు.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొ ని సహకరించవలసినదిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
.jpg)
No comments :
Write comments