తిరుపతి శ్రీ గో
ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతు లు దేవస్థాన పరిపాలనను స్వీకరిం చిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినం నాటి నుండి టిటిడి వా రి ఆదాయ వ్యయాలు, నిల్వలు, వార్ షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీ టీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్ను మార్ చి – ఏప్రిల్ నెలలకు మార్చారు.
శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం...
శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని వేంచే పు చేసి సాయంత్రం 5.30 నుండి 6. 30 గంటల వరకు ఆస్థానం నిర్వ హిస్తారు.
ఈ సందర్భంగా శ్రీ పుండరీక వ ల్లి అమ్మవారి ఆలయం నుండి నూ తన వస్త్రాలను విమాన ప్రద క్షణగా తీసుకువచ్చి శ్రీ గో విందరాజస్వామి వారికి సమర్ పించనున్నారు.
శ్రీ కోదండరామాలయంలో....
శ్రీ కోదండరామాలయంలో బుధవారం సాయంత్రం 4 నుండి 5 గంటల వర కు ఆలయంలోని గరుడాళ్వార్ ఎదురు గా శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదం డరాములవారి ఉత్సవమూర్తులను వేం చేపు చేసి ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా నూతన వస్త్రాల ను విమాన ప్రదక్షణగా తీసుకు వచ్చి శ్రీ సీతా లక్ష్మణ స మేత శ్రీ కోదండరామస్వామివారి మూలవర్లకు, ఉత్సవర్లకు స మర్పించనున్నారు.
ఈ కార్యక్రమంలో తిరుమల జీయర్ స్వాములు, ఆలయ అధికారులు పాల్గొ ననున్నారు.
.jpg)
No comments :
Write comments