తిరుపతి శ్రీ గో
జూలై 28న శ్రీ ఆండాళ్ అమ్మవారి శాత్తుమొర సందర్భంగా ఉదయం 9. 30 నుండి 10.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండా ళ్ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్ నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సా యంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారిని అలిపి రికి ఊరేగింపుగా తీసుకెళ్లి అక్ కడ ఆస్థానం నిర్వహిస్తారు. ప్ రత్యేక పూజల అనంతరం అలిపిరి నుం డి రామనగర్ క్వార్టర్స లోని గీ తా మందిరం, ఆర్ఎస్ మాడ వీధి లోని శ్రీ విఖనసాచార్యుల ఆలయం, శ్రీ చిన్నజీయర్ మఠం మీదుగా ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరు కుంటుంది. రాత్రి 8 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారి సన్నిధిలో శా త్తుమొర నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, ఏఈవో శ్రీ భాస్కర నారాయణ చౌదరి ఇతర అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments