తిరుపతి శ్రీ గో
ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతు లు దేవస్థాన పరిపాలనను స్వీకరిం చిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం నాటి నుండి టీటీడీ ఆదాయ వ్యయా లు, నిల్వలు, వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్ తల మండలి ఏర్పడిన తరువాత వార్షి క బడ్జెట్ను మార్చి – ఏప్రిల్ నెలలకు మార్చారు.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆల యం .....
శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని వేంచే పు చేసి సాయంత్రం ఆస్థానం నిర్ వహించారు.
ఈ సందర్భంగా శ్రీ పుండరీక వ ల్లి అమ్మవారి ఆలయం నుండి నూ తన వస్త్రాలను విమాన ప్రద క్షణగా తీసుకువచ్చి శ్రీ గో విందరాజస్వామివారికి సమర్పిం చారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్ రీ చిన్నజీయర్ స్వామి, డెప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ భాస్కర నారా యణ చౌదరి, ఇతర అధికారులు పాల్గొ న్నారు.
శ్రీ కోదండరామాలయంలో .......
శ్రీ కోదండరామాలయంలో బుధవారం సాయంత్రం ఆలయంలోని గరుడాళ్వార్ ఎదురుగా శ్రీ సీతా లక్ష్మణ సమే త కోదండరాములవారి ఉత్సవమూర్తు లను వేంచేపు చేసి ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహించారు.
అనంతరం స్వామివారు హనుమంత వాహనం పై ఆలయ నాలుగు మాడవీధుల్లో వి హరించి భక్తులను కటాక్షించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పె ద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆలయ డెప్ యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈఓ శ్రీ రవి, టెంపుల్ ఇన్స్పె క్టర్ శ్రీ సురేష్, ఆలయ అర్చకు లు పాల్గొన్నారు.
అలిపిరి శ్రీ లక్ష్మీ నారాయణ స్ వామి ఆలయంలో
అలిపిరి పాదాల మండపం శ్రీ లక్ష్ మీ నారాయణ స్వామి ఆలయంలో బుధవా రం ఆస్థానం ఘనంగా నిర్వహించారు .





No comments :
Write comments