తిరుపతి శ్రీ గో
ఇందులో భాగంగా శ్రీ విష్వక్సే నులవారు ఆలయ మాడ వీధుల్లో విహ రించారు. ఆ తరువాత అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టారు.
బుధవారం ఉదయం 9.30 గంటలకు సతీ సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్ సవర్లకు స్నపన తిరుమంజనం, మధ్యా హ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గం టల వరకు వేడుకగా పుష్పయాగం నిర్ వహిస్తారు. ఈ సందర్భంగా పలురకా ల పుష్పాలు, పత్రాలతో శ్రీదే వి , భూదేవి సమేత స్వామివారికి అభిషేకం చేస్తారు. అనంతరం సాయం త్రం 6 - 7.30 గం.ల వరకు స్వామి, అమ్మవా ర్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను ఆశీర్వదించనున్ నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ముని కృష్ణారెడ్డి, ఇతర అధికారులు, అర్చకులు పాల్ గొన్నారు.
No comments :
Write comments