తిరుపతి శ్రీ కపి
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పర్యటన సందర్భంగా పటిష్టమైన ఏర్ పాట్లు చేయాలని అధికారులను ఆదే శించారు. అనంతరం ఈవో ఆలయ పరిసరా లు, పార్కింగ్, క్యూలైన్లు, పాదరక్షలు భద్ రపరచు కౌంటర్లు, పుష్కరిణి, జలపాతం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీ రబ్రహ్మం, సివి అండ్ ఎస్ఓ శ్రీ మురళీకృష్ణ, ఎస్ఈలు శ్రీ మనోహర్ , శ్రీ వెంకటేశ్వర్లు, విజిఓ శ్ రీ సురేంద్ర, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఆరోగ్యశాఖ డె ప్యూటీ ఈవో శ్రీ సోమన్ నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.








No comments :
Write comments