టీటీడీ
ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ జె .శ్యామలరావు మాట్లాడుతూ, పాలిటె క్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. పద్మావతమ్మ, అధ్యాపకులు, సి బ్బంది సమిష్టి కృషితో పాలిటెక్ నిక్ కళాశాలకు నేషనల్ బోర్డ్ అక్రెడిటేషన్ మంజూరు అయ్యేలా పనిచేశారని అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరింతగా కష్టించి జా తీయ స్థాయిలో కళాశాలకు గుర్తిం పు తీసుకురావాలని, మరింత నాణ్ యమైన విద్యను అందించాలని సూచిం చారు.
శ్రీ పద్మావతీ మహిళా పాలిటెక్ని క్ కళాశాలకు ఎన్.బి.ఏ గడవు ముగి యడంతో ఎన్.బి.ఏ ప్రతినిధులు గ త నెలలో కళాశాలలో ఇన్ స్పెక్ షన్ నిర్వహించి 2028 వరకు అక్ రిడిటేషన్ ఇచ్చారు.
గత నెలలో న్యూఢిల్లీ నుండి వి చ్చేసిన ఎన్.బి.ఏ నిపుణుల బృందం కళాశాలలోని ప్రయోగశాలలు, అధ్యా పకులు, సిబ్బంది వివరాలు, రికా ర్డులు, మౌళిక సదుపాయాలను పరిశీ లించారు. కళాశాలలో బోధన, ల్యాబ్ స్, లైబ్రరీ, బోధన తదితర అంశా లపై విద్యార్థుల నుండి ఫీడ్ బ్ యాక్ సేకరించారు. నేషనల్ బోర్డ్ నిబంధనల మేరకు పాలిటెక్నిక్ కళాశాలను నిర్వహిస్తుండడంతో ఎన్ .బి.ఏ మంజూరు అయింది.
ఈ ఎన్.బి.ఏ అక్రిడిటేషన్కు సహకరించిన టిటిడి ఈవో శ్రీ జె శ్యామలరావు, జెఈవో శ్రీ వీర బ్రహ్మం, డిఈవో శ్రీ వేంకట సు నీల్, కళాశాల బృందానికి ప్రిన్ సిపాల్ డా.ఎం. పద్మావతమ్మ ధన్ యవాదాలు తెలియజేశారు.

No comments :
Write comments