తిరుమలలో భక్తు
ఇందులో భాగంగా అన్నప్రసాద కేంద్ రాల్లో మధ్యాహ్న భోజన సమయంలో మా త్రమే కాకుండా, రాత్రి భోజన సమయంలో కూడా భక్తులకు వడలను వడ్ డించేందుకు ఏర్పాట్లు చేపట్టిం ది.
ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో స్వామి అమ్ మవార్ల చిత్రపటం వద్ద వడలను ఉం చి టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు పూజ నిర్వహించారు.
ఆనంతరం ఆయన స్వయంగా భక్తులకు వడలు వడ్డించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులను అన్నప్రసాదం, వడ రుచిపై ఆరా తీయగా, చాలా రుచి కరంగా ఉందని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత భక్తులకు నాణ్యమైన రుచి కరమైన భోజనం అందించడంలో భాగంగా మధ్యాహ్న భోజన సమయంలో ఇప్పటికే వడల వడ్డిస్తున్నప్పటికీ, ఆదివా రం నుండి రాత్రి భోజన సమయంలో కూ డా భక్తులకు వడలు అందుబాటులో ఉం టాయని తెలిపారు.
ప్రస్తుతం రోజుకు సుమారు 70 వే ల నుండి 75 వేల వడలను ప్రత్యేకం గా తయారు చేసి భక్తులకు వడ్డిస్ తున్నారని చెప్పారు. శెనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు , కొత్తిమీర, సోంపు వంటి పదార్ థాలతో భక్తుల రుచికి అనుగుణంగా వడలను తయారు చేస్తున్నామని తెలి పారు. భోజనం నాణ్యతను మెరుగుపర్ చే దిశగా ఈ చర్యలు కొనసాగుతాయని చైర్మన్ పేర్కొన్నారు.
కాగా ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్ నప్రసాదంలో భక్తులకు వడలు అందిం చనున్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ శాంతా రామ్, డిప్ యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, క్యా టరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొ న్నారు.




No comments :
Write comments